Download Now Banner

This browser does not support the video element.

అక్టోబర్ 4న వాహనమిత్ర పథకం అమలు చేస్తాం: మంత్రి సవిత

Penukonda, Sri Sathyasai | Sep 29, 2025
జిల్లాలో వాహనమిత్ర పథకం కింద వచ్చేనెల 4న ఆటో డ్రైవర్లకు రూ.15,000 చొప్పున అందజేస్తామని మంత్రి సవిత తెలిపారు. సోమవారం ఆమె పెనుకొండలో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 5,202 మంది, పెనుకొండ నియోజకవర్గంలో 800 మంది వాహన మిత్రకు ఎంపికయ్యా రన్నారు. అక్టోబర్ 4న అర్హుల ఖాతాల్లో రూ.15వేల చొప్పున ప్రభుత్వం జమ చేస్తుందని వివరించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us