Download Now Banner

This browser does not support the video element.

వికారాబాద్: మట్టి వినాయకులను పూజించి, పర్యావరణాన్ని కాపాడుదాం: జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్

Vikarabad, Vikarabad | Aug 26, 2025
మట్టితో తయారుచేసిన వినాయకులను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని జిల్లా అదనపు కలెక్టర్ lingya నాయక్ అన్నారు మంగళవారం వికారాబాద్ జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలో వినాయక చవితి వేడుకను పురస్కరించుకొని సంబంధిత అధికారులకు మట్టి వినాయకులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాల్లో 12,000 మట్టి వినాయక ప్రతిమలను పంపించడం జరిగిందన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us