Download Now Banner

This browser does not support the video element.

శింగనమల: సింగనమల క్రాస్ వద్ద బాటసారులకు వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసిన ఎంపీడీవో భాస్కర్

Singanamala, Anantapur | Oct 1, 2025
సింగనమల క్రాస్ వద్ద బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట 20 నిమిషాల సమయంలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసిన ప్రారంభించిన ఎంపీడీవో భాస్కర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆనంద్, ఎమ్మెల్యే బండారు శ్రావణి ఆదేశాల మేరకు బాటసారులకు వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశామన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us