Download Now Banner

This browser does not support the video element.

శింగనమల: నార్పల మండల కేంద్రంలోని గర్భవతులకు బాలింతలకు పౌష్టికాహారం అందజేసిన ఎమ్మెల్యే బండారు శ్రావణి, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ

Singanamala, Anantapur | Sep 12, 2025
నార్పల మండల కేంద్రంలోని శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల 50 నిమిషాల సమయంలో అంగన్వాడి సెంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేసి అనంతరం బాలింతలకు గర్భవతులకు పౌష్టికాహారం అందజేసిన ఎమ్మెల్యే బండారు శ్రావణి ,ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ. పౌష్టివారని అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us