Download Now Banner

This browser does not support the video element.

టంగుటూరి ప్రకాశం పంతులు గారి అడుగుజాడలు అందరికీ ఆదర్శం కావాలి:డిఆర్ఓ మధుసూదన్ రావు

Rayachoti, Annamayya | Aug 23, 2025
ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి అడుగుజాడలు అందరికీ ఆదర్శం కావాలని డిఆర్ఓ మధుసూదన్ రావు పేర్కొన్నారు.శనివారం రాయచోటి కలెక్టరేట్ లోని పి జి ఆర్ ఎస్ సమావేశ మందిరంలో శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి 153 వ జన్మదిన వేడుకలను రెవిన్యూ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మధుసూదన్ రావు ముందుగా టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా జరిగిన నిరసనలో.
Read More News
T & CPrivacy PolicyContact Us