Download Now Banner

This browser does not support the video element.

పెద్దపల్లి: ఎరువుల కోసం బారెలు తీరిన రైతులు

Peddapalle, Peddapalle | Sep 3, 2025
మంగళవారం రోజున కాలువ శ్రీరాంపూర్ మండలం కోనారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదాం వద్ద యూరియా కోసం రైతులు బాలు తీరారు అర్ధరాత్రి నుంచే కాపలా కాస్తున్నామని యూరియా మాత్రం తమకు అందుబాటులో లేకపోవడంతో ఈ పరిస్థితి ఎదురయింది అంటూ రైతులు పేర్కొంటున్నారు ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి యూరియా కొరతను తీర్చాలని రైతులు తెలుపుతున్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us