Download Now Banner

This browser does not support the video element.

నవాబ్​పేట: RRR కు మా భూములు ఇవ్వమంటూ హైదరాబాద్ హెచ్ఎండిఏ కార్యాలయం ముందు నవాబుపేట మండల రైతుల నిరసన

Nawabpet, Vikarabad | Sep 8, 2025
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రీజినల్ రింగ్ రోడ్డు కు ప్రతిపాదనలు తెచ్చి భూసేకరణ జరుపుతుండగా రైతులు మాత్రం మా భూములు రీజనల్ రింగ్ రోడ్డుకు ఇవ్వమంటూ నిరసన తెలుపుతున్నారు. అందులో భాగంగా ఈరోజు సోమవారం హైదరాబాద్ హెచ్ఎండిఏ కార్యాలయం వద్ద నవాబుపేట మండల రైతులు నిరసన చేపట్టారు. మాకు త్రిబుల్ ఆర్ వద్దు మా భూములు ఇవ్వండి అని డిమాండ్ చేశారు. మండల రైతులు మాట్లాడుతూ త్రిబుల్ ఆర్తో మా భూములు పోతాయని వ్యవసాయ భూములను కోల్పోతున్నామని మాకు తీవ్ర నష్టం వస్తుందని మా జీవనోపాధి కోల్పోయే పరిస్థితి వస్తుందని అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us