Mahadevpur, Jaya Shankar Bhalupally | Aug 26, 2025
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని వ్యవసాయ సహకార సంఘం ముందు యూరియా కోసం బారులు తీరిన రైతులు.ఉదయం నుండి పడిగాల్పులు కాస్తున్న యూరియా ఇవ్వడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.గత మూడు రోజుల నుండి వ్యవసాయ సహకార సంఘం లో యూరియా అందుబాటులో లేదని రైతులు మూడు రోజులుగా యూరియా బస్తాల కొరకు కార్యాలయం చుట్టూ తిరిగి పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు కాలం కష్టపడి రైతులు పండించిన పంటకు యూరియా బస్తాలు అందక పత్తి మొక్కలు వాడిపోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నామని అన్నారు.