Download Now Banner

This browser does not support the video element.

కర్నూలు: వచ్చే వారం నుండి పల్లెకు పోదాం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం: జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా

India | Aug 20, 2025
గ్రామాల్లో సమస్యల పరిష్కారం కోసం వచ్చే వారం నుండి "పల్లెకు పోదాం"వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, గ్రామాలను బాగు చేయాలన్న సత్సంకల్పంతో అధికారులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు. బుధవారం ఉదయం 12 కర్నూలు నగరంలోని సునయన ఆడిటోరియంలో పల్లెకు పోదాం కార్యక్రమం నిర్వహణపై 80 మంది పల్లెకు పోదాం స్పెషల్ ఆఫీసర్లు, తహశీల్దార్లతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us