Download Now Banner

This browser does not support the video element.

వైయస్ఆర్సీపీ శ్రేణులు రాష్ట్రంలో దుష్ప్రచారాన్ని చేస్తున్నారు : అనంతలో ఎమ్మెల్సీ బీద రవిచంద్ర ధ్వజం

Anantapur Urban, Anantapur | Sep 4, 2025
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాష్ట్రంలో ప్రతి అంశాన్ని దుష్ప్రచారం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఎమ్మెల్సీ బీద రవిచంద్ర తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గురువారం నగరంలోని ముఖ్యమంత్రి సభా ప్రాంగణ పనుల పరిశీలన కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షుడు ఇతర ఎమ్మెల్యేలతో కలిసి సభా ప్రాంగణాన్ని పరిశీలించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us