Download Now Banner

This browser does not support the video element.

మైలవరం మార్కెట్ యార్డు వద్ద ఆటోను ఢీకొన్న కారు, ఒకరికి తీవ్ర గాయాలు, కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Mylavaram, NTR | Sep 11, 2025
మైలవరం మార్కెట్ యార్డు వద్ద గురువారం ఉదయం 10 గంటల సమయంలో ఆటోను ఎదురుగా వస్తున్న కారు ఢీ కొట్టింది ఈ ఘటనలో ఆటో డ్రైవర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి స్థానికులు అతనిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us