Download Now Banner

This browser does not support the video element.

అలంపూర్: ఈడుగొని పల్లె ప్రధాన రహదారి మరమత్తు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేసిన గ్రామస్తులు

Alampur, Jogulamba | Aug 25, 2025
ఐజ మండలం పరిధిలోని ఈడుగొని పల్లె గ్రామంలో ప్రధాన రహదారి గుంతల మయంగా మారడంతో రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులకు గురవుతున్నామని తక్షణమే రహదారి మరమతుల చేపట్టాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు విడుగని పల్లె గ్రామస్తులు జిల్లా కలెక్టర్ సంతోష్ కు వినతిపత్రం అందజేశారు. పాఠశాలలకు వెళ్లేందుకు మరియు మంత్రాలయం వెళ్లే ప్రధాన రహదారి కావడంతో ఇబ్బందులకు గురవుతున్నామని రహదారి మరమత్తులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ను కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us