Download Now Banner

This browser does not support the video element.

కస్టమర్లు తిని వదిలేసిన ఆహారాన్ని ఇతర కస్టమర్లకు అందిస్తున్నారని పట్టణంలో అరబిక్ రెస్టారెంట్‌ను సీజ్ చేసిన మున్సిపల్ కమిషనర్

Kadiri, Sri Sathyasai | Aug 24, 2025
శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలోని అరబిక్ రెస్టారెంట్ ను మున్సిపల్ కమిషనర్ సిస్ చేశారు. ఆ రెస్టారెంట్ పై ఫిర్యాదులు అందడంతో కమిషనర్ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో కస్టమర్లు తిని వదిలేసిన ఆహారాన్ని మరల ఇతర కస్టమర్లకు అందిస్తున్నారని, కుళ్ళిన చికెన్ ను స్టోర్ చేసి ఉంచారని, అపరిశుభ్రత నెలకొని ఉందని గుర్తించారు. దీంతో దీనిని సీజ్ చేసినట్టు తెలియజేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us