Download Now Banner

This browser does not support the video element.

కష్టపడి పని చేసిన వారిని పార్టీ గుర్తిస్తుంది :నెల్లూరులో కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి

India | Sep 5, 2025
కోవూరు నియోజకవర్గ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ గా విడవలూరు మండలానికి చెందిన బెజవాడ వంశీకృష్ణా రెడ్డిని నియామిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. నెల్లూరు మాగుంట లేఔట్లోని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి నివాసంలో కోవూరు నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. కష్టపడి పని చేసిన వారిని పార్టీ గుర్తిస్తుందని ఎమ్మెల్యే అన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us