Download Now Banner

This browser does not support the video element.

కళ్యాణదుర్గం: గోళ్ల గ్రామ సమీపంలో మారెమ్మ దేవాలయం వద్ద రోడ్డు ప్రమాదం: బొలెరో- ఆటో ఢీ, ఒకరు మృతి

Kalyandurg, Anantapur | Sep 4, 2025
కళ్యాణదుర్గం మండలం గోళ్ల గ్రామ సమీపంలో మారెమ్మ దేవాలయం వద్ద గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బొలెరో వాహనం- ఆటో ఢీకొన్నాయి. ప్రమాదంలో రాయదుర్గం మండలం మల్లాపురం గ్రామానికి చెందిన వన్నూరు స్వామి (39) అనే వ్యక్తి మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read More News
T & CPrivacy PolicyContact Us