Download Now Banner

This browser does not support the video element.

వర్ని: ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్

Varni, Nizamabad | Sep 7, 2025
మోస్రా మండల కేంద్రంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో టి పి సి సి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం 11 గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పిసిసి అధ్యక్షులు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మహేష్ కుమార్ గౌడ్ మొదటిసారిగా ఆలయానికి వచ్చారు. ఆలయార్జకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదం అందజేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us