Download Now Banner

This browser does not support the video element.

ఇచ్ఛాపురం: శనివారం కంచిలి మండల పరిషత్ సార్వసభ్య సమావేశం

Ichchapuram, Srikakulam | Mar 29, 2024
కంచిలి మండల పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం మార్చి 30వ తేదీన నిర్వహించినట్లు ఎంపీడీవో వి. నీరజ శుక్రవారం సాయంత్రం 4గంటలకు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి అధ్యక్షతన శనివారం స్థానిక మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందన్నారు. సభ్యులంతా తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us