Download Now Banner

This browser does not support the video element.

వైరా: కారేపల్లి మండలం పాటిమీద గుంపులో గ్రామం లో రైతులు ముఖ్య సమావేశం పాల్గొన్న జిల్లా రైతు సంఘం కార్యదర్శి బొంతు రాంబాబు

Wyra, Khammam | Aug 24, 2025
సీతారామ ప్రాజెక్ట్ పై ప్రభుత్వం నిర్లక్ష్యం కేంద్ర ప్రభుత్వం నానో యూరియా ను ప్రోత్సాహించేందుకు యూరియా సరఫరా లో కోత,నెల రోజుల నుంచి మూతపడిన రామగుండం యూరియా ఉత్పత్తి పరిశ్రమ వెంటనే పునరుద్ధరణ చేయాలి,తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు,ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏడు లక్షల ఎకరాల సాగు భూములు కు నీరు అందించే సీతారామ ప్రాజెక్ట్ పూర్తి చేయడం లో ప్రభుత్వాలు ఇరవై సంవత్సరాల నుంచి తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నాయి అని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us