Download Now Banner

This browser does not support the video element.

ఆదోని: ట్రాఫిక్ సమస్యతో ప్రజల ఇబ్బందులు : ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు

Adoni, Kurnool | Aug 26, 2025
ఆదోని పట్టణంలో ట్రాఫిక్ సమస్య ప్రజలను ఇబ్బంది పెడుతోందని, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు మంగళవారం తెలిపారు. ఎమ్మిగనూరు సర్కిల్ నుంచి కాలేజ్ రోడ్డువైపు వాహనాల రద్దీ పెరగడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. దుకాణదారులు రోడ్డుపై కట్టడాలు కట్టడం, వాహనదారులు రోడ్డుపైనే వాహనాలు నిలపడం సమస్యకు కారణమని స్థానికులు తెలిపారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us