Download Now Banner

This browser does not support the video element.

పూతలపట్టు: మొగిలి ఘాట్ లో లారీ ఢీకొని ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి

Puthalapattu, Chittoor | Sep 10, 2025
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగిలి ఘాట్ రోడ్డులో బుధవారం ఉదయం దుర్ఘటన చోటుచేసుకుంది. ఘాట్ రోడ్డులో దూసుకొచ్చిన లారీ ఢీకొనడంతో ద్విచక్రవాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఢీకొన్న లారీ తీవ్రంగా దెబ్బతీసింది. మృతుడు స్థానికుడేనని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి వేగం, నిర్లక్ష్యం కారణమని అనుమానిస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us