Download Now Banner

This browser does not support the video element.

గాజువాక: దువ్వాడ, వి ఎస్ ఈ జెడ్ లో జీతాలు చెల్లించడం లేదని రోడ్డు ఎక్కిన కార్మికులు

Gajuwaka, Visakhapatnam | Sep 6, 2025
గత ఆగస్టు నుంచి తమకు యాజమాన్యం జీతాలు చెల్లించడం లేదని దీంతో తాము తమ కుటుంబాలతో పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని తమను ఆదుకోవాలని కోరుతూ విశాఖపట్నం దువ్వాడ పరిధి వి ఎస్ ఈ జెడ్ లో సెనర్జీస్ కంపెనీలో పనిచేస్తున్న 457 మంది ఉద్యోగులు రోడ్డు ఎక్కి నిరసనలు తెలియజేశారు. యాజమాన్యం సరిగ్గా వేతనాలు చెల్లించకపోవడంతో గతంలోని పలుమార్లు ఇలాగే ఆందోళనలు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని వెల్లడించారు. ఇప్పటికైనా ప్రభుత్వ యాజమాన్యాలు చర్యలు చేపట్టి తమకు సకాలంలో జీతాలు చెల్లించే విధంగా చూడాలని కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us