Download Now Banner

This browser does not support the video element.

సిరిసిల్ల: సిరిసిల్లలో మీడియాతో మాట్లాడిన ఉమ్మడి కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్

Sircilla, Rajanna Sircilla | Aug 21, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ సమీక్ష సమావేశంలో ఉమ్మడి కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గురువారం ముఖ్యఅతిథిగా పాల్గొని కార్యక్రమానంతరం మీడియాతో మాట్లాడారు.
Read More News
T & CPrivacy PolicyContact Us