Download Now Banner

This browser does not support the video element.

సిర్పూర్ టి: చింతల మానేపల్లి మండల కేంద్రంలో పొలాల అమావాస్య రోజు విషాదం, ఎడ్లు కడగడానికి వెళ్లి ఒకరి మృతి

Sirpur T, Komaram Bheem Asifabad | Aug 23, 2025
చింతలమ్మనేపల్లి మండల కేంద్రంలో పొలాల అమావాస్య రోజు విషాదం చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన జోడి గురుదాస్ ఎడ్లను కడగడానికి నీటిలో దిగి చనిపోవడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని తీసేందుకు స్థానికులతో కలసి ప్రయత్నిస్తున్నారు. పొలాల అమావాస్య పండుగ రోజున రైతు చనిపోవడంతో మండలంలో విషాద ఛాయలు అలుము కున్నాయి,
Read More News
T & CPrivacy PolicyContact Us