Download Now Banner

This browser does not support the video element.

అవనిగడ్డలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి

Machilipatnam South, Krishna | Sep 5, 2025
అవనిగడ్డ లో అవనిగడ్డ - కోడూరు ప్రధాన రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కోడూరు మండలం విశ్వనాథపల్లి గ్రామానికి చెందిన బత్తుల నాగరాజు (46) అనే వ్యక్తి మృతి చెందారు. ద్విచక్రవాహనం అదుపుతప్పి ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ఏరియా ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అవనిగడ్డ ఎస్ఐ శ్రీనివాసు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us