Download Now Banner

This browser does not support the video element.

రాయదుర్గం: పట్టణంలో రూ.30 లక్షలతో నిర్మిస్తున్న పైప్ లైన్ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు

Rayadurg, Anantapur | Sep 12, 2025
రాయదుర్గం పట్టణంలో రూ.30 లక్షల 15 వ ఆర్థిక సంఘం నిధులతో నిర్మిస్తున్న తాగనీటి పైప్ లైన్ పనులను రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వవిప్ కాలవశ్రీనివాసులు ప్రారంభించారు. బళ్లారి రోడ్డు వద్ద శుక్రవారం ఉదయం మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి, పలువురు టిడిపి కౌన్సిలర్లు, అధికారులతో కలిసి జెసిబితో లాంచనంగా పనులు ప్రారంభించారు. పట్టణంలో తాగునీరు సౌకర్యం మెరుగుపరిచేందుకు ఈ పైప్ లైన్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఈ సురేష్, ఏఈ నర్సింహులు, పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us