Download Now Banner

This browser does not support the video element.

వినాయక చవితి సందర్భంగా మండపనిర్వాకులకు పలు సూచనలు జారీ చేసిన డోన్ సీఐ ఇంతియాజ్ భాష

Dhone, Nandyal | Aug 26, 2025
వినాయక చవితి సందర్భంగా మండపాల ఏర్పాటుకు ముందస్తుగా ganeshustav.net వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని డోన్ పట్టణ సీఐ ఇంతియాజ్ బాషా తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అనుమతి పొందిన కమిటీలకు QR కోడ్ జారీ చేస్తామని, దాన్ని మండపం వద్ద అంటించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. గ్రామాలలో 3వ రోజు, పట్టణంలో 5వ రోజు నిమజ్జనం జరగాలన్నారు. డీజేలకు అనుమతి లేదని, ఎలాంటి గొడవలు జరగకుండా కమిటీలే జాగ్రత్త తీసుకోవాలని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us