Download Now Banner

This browser does not support the video element.

నాగర్ కర్నూల్: కర్నూల్ బస్టాండ్ ముందు ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన బిజెపి నేతలు

Nagarkurnool, Nagarkurnool | Sep 5, 2025
జిఎస్టి తగ్గించి పేద కుటుంబాలకు ఊరట కల్పించినందుకుగాను భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ముందు శుక్రవారం మధ్యాహ్నం ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు
Read More News
T & CPrivacy PolicyContact Us