Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 25, 2025
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఉదయం 11 గంటలకు ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తూ జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజల నుంచి సమస్యలపై దరఖాస్తులు స్వీకరించి క్షుణ్ణంగా పరిశీలించి ప్రజలకు సత్వర న్యాయం చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ.