Download Now Banner

This browser does not support the video element.

జగిత్యాల: అర్బన్ మండలం ధరూర్ గ్రామంలో విషాదం నెలకొందిబావిలో దూకి యువతి ఆత్మహత్య

Jagtial, Jagtial | Sep 11, 2025
ధరూర్ గ్రామానికి చెందిన బాలే లక్ష్మణ్ పద్మ దంపతుల కుమార్తె దివ్య(26) బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడింది. గురువారం ఉదయం బహి ర్భూమికి వెళ్తున్నట్టు ఇంట్లో చెప్పి వెళ్లిన దివ్య తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించారు. వ్యవసాయ బావిలో దూకిన దివ్యను బయటకు తీసి ఆసుపత్రికి తరలించే క్రమంలో పరిస్థితి విషమించడంతో మృతి చెందింది. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది
Read More News
T & CPrivacy PolicyContact Us