Download Now Banner

This browser does not support the video element.

ఖమ్మం అర్బన్: విద్యుత్‌ అమరవీరుల పోరాట స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తాం వామపక్ష పార్టీల నాయకులు

Khammam Urban, Khammam | Aug 28, 2025
బషీర్‌బాగ్‌ విద్యుత్‌ పోరాటంలో అసువులు బాసిన విద్యుత్‌ అమరవీరులకు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. 2000 సం.లో విద్యుత్‌ ఛార్జీల వ్యతిరేక ప్రదర్శన సందర్భంగా బషీర్‌బాగ్‌ వద్ద పోలీసులు జరిపిన కాల్పుల్లో అసువులు బాసిన అమరవీరులకు వారి 25వ, వర్థంతి సందర్భంగా సిపిఎం ఖమ్మం డివిజన్‌ కార్యదర్శి వై.విక్రమ్‌ అధ్యక్షతన రామకృష్ణ స్థూపం వద్ద జరిగిన కార్యక్రమంలో వామపక్ష నాయకులు మాట్లాడారు
Read More News
T & CPrivacy PolicyContact Us