Download Now Banner

This browser does not support the video element.

అదిలాబాద్ అర్బన్: కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాల సాధనకై ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : మాజీ మంత్రి జోగు రామన్న

Adilabad Urban, Adilabad | Sep 21, 2025
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని, ఆయన ఆశయాల సాధనకై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీమంత్రి జోగు రామన్న అన్నారు. ఆదివారం కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఆదిలాబాద్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలను గుర్తిస్తూ గత ప్రభుత్వం హార్టికల్చర్ యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టడం జరిగిందని గుర్తు చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us