Download Now Banner

This browser does not support the video element.

యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి

Kakinada Rural, Kakinada | Sep 9, 2025
కాకినాడలోని వివేకానంద పార్క్ లో మంగళవారం జేసీఐ కాకినాడ పోర్టు ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో డాక్టర్ తన్మయి రామచంద్ర యువతి యువకులకు డ్రగ్స్ దూరంగా ఉండాలని సూచించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్న వయసులో డ్రగ్స్ బారిన పడకుండా భవిష్యత్తుపై ద్రుష్టి సారించాలన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us