Download Now Banner

This browser does not support the video element.

సంగారెడ్డి: చిమ్నాపూర్ పంచాయతీని తనిఖీ చేసిన డిపిఓ సాయి బాబా

Sangareddy, Sangareddy | Sep 6, 2025
కంది మండలం చిమ్నాపూర్ గ్రామపంచాయతీని జిల్లా పంచాయతీ అధికారి సాయి బాబా ఆకస్మికంగా తనిఖీ చేశారు. పంచాయతీ రికార్డులను పరిశీలించి, గ్రామ పరిధిలోని ఆస్తులు, నర్సరీ, శ్మశానవాటిక, సెగ్రిగేషన్ షెడ్, అవెన్యూ ప్లాంటేషన్, కమ్యూనిటీ ప్లాంటేషనను పరిశీలించారు. గ్రామంలో పారిశుధ్య వ్యవస్థను మెరుగుపరచాలని ఆయన సూచించారు
Read More News
T & CPrivacy PolicyContact Us