Download Now Banner

This browser does not support the video element.

పులివెందుల: తాతిరెడ్డి పల్లి కు చెందిన బిటెక్ సెకండియర్ విద్యార్థి నంద్యాల ఆర్జీఎం ఇంజనీరింగ్ కాలేజీలో ఆత్మహత్య చేసుకుని మృతి

Pulivendla, YSR | Aug 23, 2025
పులివెందుల నియోజకవర్గానికి చెందిన విద్యార్థి నంద్యాల ఆర్జీఎం ఇంజనీరింగ్ కాలేజీలో ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. హాస్టల్ గదిలో అనుమానస్పద స్థితిలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం తెలిసింది. మృతిచెందిన భాను ప్రకాష్ బీటెక్ సెకండియర్ చదువుతున్నాడు. భాను ప్రకాష్ స్వస్థలం కడప జిల్లా లింగాల మండలంలోని తాతిరెడ్డి పల్లెకు చెందిన విద్యార్థిగా గుర్తించారు. విద్యార్థి మృతి విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుతో విలపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us