Download Now Banner

This browser does not support the video element.

యర్రగొండపాలెం: నీటి కుంటలో పడి మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు ఆర్థిక చేయూత అందించిన ఎమ్మార్వో అశోక్ రెడ్డి

Yerragondapalem, Prakasam | Aug 25, 2025
ప్రకాశం జిల్లా దోర్నాల మండలం జమ్మి దోర్నాల కు చెందిన ఇద్దరు చిన్నారులు పవన్ అద్భుత్ కుమారులు ఇటీవల సరదాగా ఈతకు వెళ్లి నీటిలో కురుకపోయి మృతి చెందిన విషయం తెలిసినదే. ఈ నేపథ్యంలో సోమవారం దోర్నాల ఎమ్మార్వో అశోక రెడ్డి కుటుంబ పరిస్థితి చూసి ఆర్థిక సహాయం అందజేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us