Download Now Banner

This browser does not support the video element.

జడ్చర్ల: ఓటు హక్కు వినియోగంపై జడ్చర్ల పట్టణంలో పలుకూడళ్లలో సెల్ఫీ స్టిక్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మున్సిపల్ కమిషనర్ రాజయ్య

Jadcherla, Mahbubnagar | Apr 22, 2024
ప్రజలందరూ తమ ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని అవగాహన కల్పిస్తూ జడ్చర్ల పట్టణ కేంద్రంలోని మున్సిపల్ కమిషనర్ రాజయ్య ఆధ్వర్యంలోని నేతాజీ చౌక్, ఫ్లైఓవర్, గాంధీచౌక్ తదితర కూడళ్లలో సెల్ఫీ స్టిక్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓటు మన హక్కు అనే భావనతో ప్రజలందరూ తమ ఓటును వినియోగించుకోవాలని సూచించారు. ప్రస్తుతం ప్రజలు తమ ఓటు వినియోగంపై మరింత ఆసక్తి చూపేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు మున్సిపల్ కమిషనర్ రాజయ్య తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us