Download Now Banner

This browser does not support the video element.

జొన్నగిరిలో అప్పుల బాధతో బాధపడుతూ ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం మృతి

Anantapur Urban, Anantapur | Sep 9, 2025
కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి లో అప్పుల బాధతో బాధపడుతూ మంగళవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో శ్రీనివాసులు అనే రైతు టమోటా తోటలో పురుగులు మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అది గమనించిన కుటుంబ సభ్యులు గుత్తి ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరిగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకువచ్చారు. అత్యవసర విభాగంలో మృతి చెందాడని డాక్టర్ కిషోర్ తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us