Install App
srdcrimenews
This browser does not support the video element.
సంగారెడ్డి: సదాశివపేటలో మిషన్ భగీరథ నీళ్లలో మురుగునీరు, అధికారులు స్పందించాలని తెలిపిన స్థానికులు
Sangareddy, Sangareddy | Sep 7, 2025
సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో మిషన్ భగీరథ నీళ్లలో మురుగునీరు వస్తుందని అధికారులు స్పందించాలని స్థానికులు తెలిపారు. మిషన్ భగీరథ నీళ్లను తాగడం వలన ప్రజలు అనారోగ్యాలకు గురవుతారని అధికారులు స్పందించాలని తెలిపారు.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!