Download Now Banner

This browser does not support the video element.

సంగారెడ్డి: సదాశివపేటలో మిషన్ భగీరథ నీళ్లలో మురుగునీరు, అధికారులు స్పందించాలని తెలిపిన స్థానికులు

Sangareddy, Sangareddy | Sep 7, 2025
సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో మిషన్ భగీరథ నీళ్లలో మురుగునీరు వస్తుందని అధికారులు స్పందించాలని స్థానికులు తెలిపారు. మిషన్ భగీరథ నీళ్లను తాగడం వలన ప్రజలు అనారోగ్యాలకు గురవుతారని అధికారులు స్పందించాలని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us