Download Now Banner

This browser does not support the video element.

ఏల్చూరు టోల్ ప్లాజా వద్ద టోల్గేట్ బిల్లు కట్టమంటూ నిరసన తెలిపిన సీపీఐ నాయకులు

Addanki, Bapatla | Aug 23, 2025
సంతమాగులూరు మండలం ఏల్చూరు టోల్ ప్లాజా వద్ద శనివారం సిపిఐ పార్టీ నాయకులు తాము టోల్గేట్ బిల్లు కట్టమని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు సిపిఐ పార్టీ నాయకులు మాట్లాడుతూ మహాసభల నిమిత్తం పల్నాడు జిల్లా నుంచి ఒంగోలు వెళ్తున్నట్లు చెప్పారు. అయితే టోల్ ప్లాజా వద్ద సిబ్బంది తమను డబ్బులు అడిగినట్లు తెలిపారు. డబ్బులు చెల్లించే ప్రసక్తే లేదని చెప్పారు.
Read More News
T & CPrivacy PolicyContact Us