Download Now Banner

This browser does not support the video element.

భీమిలి: మిందివానిపాలెం జాతీయ రహదారిపై గొర్రెల మందపైకి దూసుకెళ్లిన లారీ 25గొర్రెలు అక్కడికక్కడే మృతి

India | Sep 10, 2025
ఆనందపురం మండలం మిందివానిపాలెం హైవేలో బుధవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గొర్రెల మందపైకి లారీ దూసుకెళ్లడంతో 25 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ ఘటనతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. పశుపోషకులు పెద్ద ఎత్తున నష్టపోయారని, ప్రభుత్వం నుంచి తక్షణమే నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న ట్రాఫిక్ ఎస్ఐ పాపారావు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని, ట్రాఫిక్ క్లియర్ చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us