Download Now Banner

This browser does not support the video element.

మార్కాపురం: కరెన్సీ నోట్లతో వినాయకుడికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు చేసిన మహిళలు

India | Aug 31, 2025
ప్రకాశం జిల్లా పొదిలి నగర పంచాయతీలో అచ్చిరెడ్డి నగర్ లో నందు వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గణనాథుడి విగ్రహానికి మహిళలు 500 50 రూపాయల కరెన్సీ నోట్లతో అలంకరించారు. ఆ తర్వాత పూజలు నిర్వహించారు. గత ఐదేళ్ల నుంచి అచ్చిరెడ్డి నగర్ లో ఇలా పూజలు చేస్తున్నట్టు అక్కడి మహిళలు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us