Download Now Banner

This browser does not support the video element.

రహదారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంది: అంబాజీపేటలో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ

India | Aug 25, 2025
రహదారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్య తనిస్తుందని పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. అంబాజీపేటలోని కొర్లపాటి వారి పాలెం వద్ద నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్ నిర్మాణానికి ఆయన సోమవారం శంకుస్థాపన చేశారు. రూ.1.10 కోట్లు నాబార్డ్ నిధులతో ఈ రహదారి నిర్మాణం చేపడుతున్నామన్నారు. స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us