Download Now Banner

This browser does not support the video element.

అవనిగడ్డ మెయిన్ సెంటర్లో వైఎస్సార్ విగ్రహానికి పూల మాలవేసి ఘనంగా నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు

Machilipatnam South, Krishna | Sep 2, 2025
అవనిగడ్డ మెయిన్ సెంటర్లో వైఎస్సార్ విగ్రహానికి పూల మాలవేసి ఘనంగా నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అవనిగడ్డ మెయిన్ సెంటర్లో YSR వర్ధంతి స్తానిక అవనిగడ్డ వైసీపీ కార్యాలయంలో మంగళవారం మద్యాహ్నం 4 గంటల సమయంలో YSR వర్ధంతి ఘనంగా జరిగింది. అవినిగడ్డ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ప్రధాన సెంటర్లో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూల మాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us