Download Now Banner

This browser does not support the video element.

వికారాబాద్: చంటి పిల్లలతో యూరియా కోసం లైన్లో నిలబడ్డ తల్లులు సరైన విధంగా ఇరిగ అందించాలని ఆర్డీవోకు బిఆర్ఎస్ నాయకుల వినతి

Vikarabad, Vikarabad | Aug 28, 2025
వికారాబాద్ జిల్లాలో ఏరియా కోసం యుద్ధం చేసినట్టే ఉంది, గురువారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో శివరెడ్డిపేట్ సహకార సంఘం కార్యాలయం నందు చంటి పిల్లలతో బాలింత తల్లులు వరుసలో నిలబడ్డ సంఘటన దృశ్యాలు పంట దిగుబడి కోసం రైతులు పడే అవస్థలు కనిపించాయి. దీంతో టిఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులకు సరైన ఏరియా అందించాలని ఆర్డీవో వాచ్ చంద్రకు వినతిపత్రం సమర్పించారు. లేకపోతే అసెంబ్లీ ముట్టడిస్తామని హెచ్చరించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us