Download Now Banner

This browser does not support the video element.

శ్రీకాకుళం: బ్లాక్ మార్కెట్ ని అరికట్టేందుకు ప్రవేశపెట్టినవే ఈ QR స్మార్ట్ కార్డులు అని తెలిపిన పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష

Srikakulam, Srikakulam | Aug 27, 2025
శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి చిన్నబడంలో 672 మందికి క్యూఆర్ కోడ్ స్మార్ట్ కోడ్స్ పంపిణీ కార్యక్రమంలో పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వినియోగదారులకు డిజిటల్ కార్డులో అందజేయడం ద్వారా అవసరమైన సరుకులు తీసుకోవచ్చని అన్నారు.. ఈ కార్యక్రమంలో బిజెపి ఇన్చార్జ్ రామానంద స్వామి, ఏపీ టీపీసీ చైర్మన్ వజ్జ బాబురావు, మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు..
Read More News
T & CPrivacy PolicyContact Us