Download Now Banner

This browser does not support the video element.

కదిరిలో బాలిక అదృశ్యంపై ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు

Kadiri, Sri Sathyasai | Sep 12, 2025
శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం తలుపుల మండలంలోని మూలపల్లి కి చెందిన భాస్కర్ అనే వ్యక్తి తన కుమార్తె మౌనికతో కలిసి కదిరి పట్టణంలోని ఓ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వచ్చారు. పని ముగించుకొని తిరిగి వెళ్లే క్రమంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద అతడి కుమార్తె అదృశ్యమైంది. దీనిపై అతడు కదిరి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అమీన్ నగర్ కు చెందిన దేవా అనే యువకుడు వారి స్నేహితుల మీద అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు సీఐ తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us