Download Now Banner

This browser does not support the video element.

రాజమండ్రి సిటీ: ఈ సేవా కేంద్రం ద్వారా న్యాయ సేవలు సులభతరం : జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత

India | Aug 30, 2025
రాజమండ్రి జిల్లా న్యాయస్థానాల ఆవరణలో ఈ సేవ కేంద్రం ద్వారా కోర్టు సేవలు పౌరులు మరింత సులభతరంగా పొందగలుగుతారని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు శనివారం సాయంత్రం రాజమండ్రి జిల్లా కోర్టులో ఏర్పాటు చేసిన ఈ సేవా కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు న్యాయ సేవలను సమగ్రంగా అందించడంలో అదేవిధంగా ఈ సేవ కేంద్రాలు ఉంటాయని పేర్కొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us