Download Now Banner

This browser does not support the video element.

కళ్యాణ్ దుర్గం బైపాస్ లో రోడ్డు దాటుతుండగా ఓ వ్యక్తిని ఢీకొన్న ద్విచక్ర వాహనం, ఆ వ్యక్తికి తీవ్ర గాయాలు

Anantapur Urban, Anantapur | Sep 11, 2025
అనంతపురం నగరంలోని కళ్యాణదుర్గం బైపాస్ లో గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో రోడ్డు దాటుతుండగా సంగప్ప అనే వ్యక్తిని ఢీకొన్న ద్విచక్ర వాహనం. సంఘపకు కాలు విరగడంతో హుటా హుటిన మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకువచ్చారు. రాజా హోటల్ వద్ద సరుకులు తీసుకుని రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగినది. ఈ సంఘటన సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us