Download Now Banner

This browser does not support the video element.

సంతమాగులూరు లో యూరియాను అధిక ధరలకు విక్రయిస్తున్నారంటూ ఎమ్మార్వో కార్యాలయం ఎదుట నిరసన

Addanki, Bapatla | Sep 8, 2025
సంతమాగులూరు లోని ఎమ్మార్వో కార్యాలయం నందు సోమవారం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో యూరియా ను ఎమ్మార్పీ ధరలకు విక్రయించాలంటూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి ఖాదర్ బాషా పాల్గొని మాట్లాడారు. యూరియాను బ్లాక్ మార్కెట్ కు తరలించడానికి అరికట్టాలని అన్నారు. మండలంలో యూరియాను ఎమ్మార్పీ కంటే అధిక రైతులకు విక్రయిస్తున్నారని ఆయన ఆరోపించారు. రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us