Download Now Banner

This browser does not support the video element.

ఆదోని: నిమజ్జనం ర్యాలీలో ఘర్షణ, హెడ్ కానిస్టేబుల్ పై దాడి, యువకులపై కేసు నమోదు : సిఐ నల్లన్న

Adoni, Kurnool | Sep 2, 2025
ఆదోని మండలం పెసల బండ గ్రామంలో నిమజ్జనం ర్యాలీ నిర్వహించారు. గ్రామంలో ఇరు వర్గాల ఘర్షణలో పరస్పర గొడవ జరగడంతో, మరో కానిస్టేబుల్ తో అడ్డు వెళ్లిన హెడ్ కానిస్టేబుల్ పై యువకులు దాడి చేయడంతో స్థానికులు ఆదోని ఆసుపత్రికి తరలించారు. విషం తెలుసుకున్న సిఐ ఘటన స్థలానికి చేరుకొని నిందితులపై కేసు నమోదు చేయడం జరిగిందని అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us